కామారెడ్డి జిల్లాలో రెవెన్యూ సిబ్బందికి సీనియారిటీ ఆధారంగా స్థానాల కేటాయింపునకు సంబంధించిన కౌన్సెలింగ్ గురువారం జిల్లా కలెక్టరేట్ లో జరిగింది. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన అదనపు కలెక్టర్ విక్టర్ సమక్షంలో ఈ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించబడింది.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now